స్త్రీలు ప్రతిదినము ఉదయాన్నే లేచి, స్నానమాచరించి, శుచిగల వస్త్రములు ధరించి
గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి.
“గడప గౌరీ నోము నోచిన
పడతికి
గడవరానంతటి గండములుండవు
బడయగా లేనట్టి
భాగ్యములుండవు “
అని
చదువుకుని అక్షతలు శిరసున ధరించవలెను.
ఉద్యాపనము : పైవిధముగా ఒక యేడాది చేసినపిమ్మట ఒక పళ్లెములో
పదమూడు జతల గాజులను, పసుపు కుంకుమలను, చీర రవికెలగుడ్డ మంగళసూత్రములను పెట్టి
పుణ్యస్త్రీకి వాయన మొసంగవలెను. ( తదనంతరం యావజ్జీవన పర్యంతరము కొనసాగించుట
శుభదాయకము. )
చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
రిప్లయితొలగించండిచక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
రిప్లయితొలగించండి