tag:blogger.com,1999:blog-5298161361100794243.post3876505435507274122..comments2024-03-26T18:33:58.445+05:30Comments on వైదికం - జ్యోతిషం: కళ్లముందే జరుగుతున్నా గుర్తించలేని గుడ్ది వాళ్లమై పోతున్నాముRajasekharuni Vijay Sharmahttp://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5298161361100794243.post-6909471182904432702011-02-22T10:35:22.894+05:302011-02-22T10:35:22.894+05:30మీరు నా సందేహానికి జవాబు ఇచ్చినందుకు చాల కృతజ్ఞత.మీరు నా సందేహానికి జవాబు ఇచ్చినందుకు చాల కృతజ్ఞత.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-81628689375453409782011-02-03T18:11:02.744+05:302011-02-03T18:11:02.744+05:30అవునండీ అది నిజమే. పన్నెండు నెలలలో చేయవలసిన క్రతువ...అవునండీ అది నిజమే. పన్నెండు నెలలలో చేయవలసిన క్రతువును కలియుగంలో అవి పాటింపలేరని ఋషులు పన్నెండు రోజులకు కుదించారు. అయినప్పటికీ సంవత్సరం పాటు సూతకము ఉంటుంది. కనుక ఈ సమయంలో మీరు ఏమి చేసినా చనిపోయిన వారి పేరు మీద చేయాలి. అందువల్ల వారికి పుణ్యగతులు కలుగుతాయి. సంవత్సరం వరకూ వారు మన చుట్టూనే ఉంటారు. వారికోసం ఏమిచేస్తామా అని ఎదురు చూస్తుంటారు. కనుక మనకు పన్నెండు రోజులలో మైల తీరినా, సంవత్సరం వరకు సూతకమును పాఠించాలి. ఏమిచేసినా మన కోసం కాక వారికోసమే చేయాలి. ప్రత్యేకపూజలూ, వ్రతాలు చేయకూడదు. కేవలం దాన ధర్మాలు అదీ చనిపోయిన వారికోసం చేయాలి.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-77608035535800469992011-02-02T14:40:23.909+05:302011-02-02T14:40:23.909+05:30నమస్కారం !!
మా మావగారు చనిపోయి ఆరు నెలలు అయ్యింది....నమస్కారం !!<br />మా మావగారు చనిపోయి ఆరు నెలలు అయ్యింది.పంతులుగారు మేము ఒక ఏడాది వరకు గుడికి వెళ్ళినా హారతి,చతకోపురం తీసుకోకూడదు అని అన్నారు.అది ఎంత వరకు నిజం.అసలు ఎందుకల చేయాలి.దయచేసి చెప్పగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-40661093730552671132011-01-31T13:00:22.012+05:302011-01-31T13:00:22.012+05:30నమస్కారం వోలేటి గారు.
నేను ఊరిలో లేక పోవడం వలన మీ...నమస్కారం వోలేటి గారు.<br /><br />నేను ఊరిలో లేక పోవడం వలన మీ ప్రశ్నకు వెంటనే సమాధానమివ్వలేక పోయాను. ఇక వైశ్వదేవము గురించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కానీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.<br /><br />అన్నశుద్ధి కోసం గృహస్థుడైన ప్రతీ బ్రాహ్మణుడు నిత్యము వైశ్వదేవము చేయాలి. ఈ వైశ్వదేవము చేయుట వలన బ్రాహ్మణుడు పంచసూనములను ఐదు పాపములనుండి రక్షింపబడుతున్నాడు. అంటె అన్నము వండునపుడు ౧. కూరలు తరుగుట, ౨. నూఱుట, ౩. పొయ్యి యందు నిప్పురాజేయుట, ౪. నీటిని కడవలలో ఉంచుట, ౫. అలుకుట,చిమ్ముట అను క్రియలు చేయునపుడు ఎన్నియో క్రిమి కీటకముల నశించుచున్నవి. వాటివలన బ్రాహ్మణునికి పాపము కలుగుతున్నది. ఆయా పాపములను తొలగించుకొనని చో "జన్మ రాహిత్యమను" స్థితికి అతడు అర్హుడవడు. బ్రాహ్మణ జన్మమే చివరి జన్మమని వేదము పలుకుచున్నది. ( దానిని సక్రమముగా ఉపయోగించుకొనిన ఎడల ) అటువంటి ఉత్కృష్ట జన్మము పొంది నప్పటికీ పైన చెప్పినటువంటి పాపములను చెయక తప్పుటలేదు. వాటి పరిహారార్థము "దేవయఙ్ఞము, పితృ యఙ్ఞము, భూతయఙ్ఞము, మనుష్యయఙ్ఞము, బ్రహ్మయఙ్ఞము" అను పంచ యఙ్ఞములను ఈ వైశ్వదేవమునందు ఆచరించి బ్రాహ్మణుడు అన్నమునకు కలిగిన పాపమును తొలగించుకొనుటయే వైశ్వదేవమునందు చెప్పబడిన ప్రథాన క్రియ.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-53364364264436593382011-01-28T21:52:05.801+05:302011-01-28T21:52:05.801+05:30శర్మ గారు
దయచేసి నా ధర్మ సందేహం తీర్చమని ప్రార్ధన....శర్మ గారు<br />దయచేసి నా ధర్మ సందేహం తీర్చమని ప్రార్ధన. నేనెక్కెడా వినలేదు ఆ మాట, తెలుసుకుందామని కుతూహులంగా వుంది.voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-57009960683802035882011-01-22T21:19:20.527+05:302011-01-22T21:19:20.527+05:30"వైశ్వ దేవము" అంటే? (మీ పూర్వపు టపా లోని..."వైశ్వ దేవము" అంటే? (మీ పూర్వపు టపా లోనిది)voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.com